Thursday, May 7, 2015

ఓడలంటారా! బహు తేలిగ్గా నడపగల
సామర్ధ్యం నాదగ్గరున్నది.
పడవలను చూపించండి.
వాటిని నీటిపై తేలియాడించగల
శక్తి యుక్తులకు నాదగ్గర కొదవేంలేదు.
మగవాళ్ళంటారా!
వాళ్ళను అపరిమితంగా ప్రేమిస్తాను.
వళ్ళు చేయవలసిందల్లా చిరుమంద హాసాలతో
నన్ను అలరించగల నేర్పును కలిగుంటే  చాలు.
వాళ్ళందరినీ గాఢంగా ప్రేమిస్తాను.

ఇక జీవితం విషయానికొస్తే
నేను ఆఖరి శ్వాస నాలో ఆడుతున్నంతకాలం
ఆనందంగా కాలాన్ని గడిపేస్తుంటాను.

అపజయమంటారా నాకేం భయంలేదు.
అది సంభవించునప్పుడు
సిగ్గుతో తలదించుకోను.
దాన్ని ఊసునే ఉచ్చరించాల్సిన
 అవసరం నాకిప్పటివరకూ
రాలేదుగనుక.
       అంగ్ల  కవితకు స్వేచ్చానువాదం]



 

Wednesday, May 6, 2015

గృహోన్ముఖంగా-----------
=============
నేను అద్భుత సౌందర్య రాసినని
వాళ్ళు వాళ్ళ సహధర్మచారిణులదగ్గర
పొగద్తలతోనన్ను ముంచేసి గృహోన్ముఖులై
వెళ్ళిపోయారు--

నా ఇల్లు అందంగా శుచీ శుభ్రతలకూ
సోదాహరణంగా నిలుస్తుందనీ
స్తుతి పాఠాలు తద్వేకంగా వల్లించేవ్సారు.
అయినా వాళ్ళంతా గృహోన్ముఖులై వెళ్ఖ్ళిపోయారు.

వాళ్లునా అంగాగ సౌందర్యాన్ని
ఏకకాలంలోజుర్రుకున్నామనీ
ఒకటి రెండు మూడురోజులు
స్వర్గ ధామంలో ఉన్నామని విశేషంగా శ్లాఘించారు.
కానీ అంతా మరలా గృహోన్ముఖంగానే నడచివెళ్ళారు.
[Maya Angelou ఆంగ్ల    కవిత కొద్ది మార్పులతో అనువాదం]

=======================================
'మదర్స్ డే' అన్న దినోత్సవాలు ప్రారంభంగాకమునుపే
నాకు తెలిసిన ఓ మాతృమూర్తినిగూర్చిన  పరిచయం చేస్తాను.
అప్పట్లో ఆంధ్ర ప్రభలో మాలతీ చందూర్గారి ప్రమదావనం ప్రతివారం వస్తున్న రోజులు.ఆమే తీరిగ్గా ఆ శీర్షికకు కార్డుముక్క రాసిపడేస్తే అది రెండు మూడు వారాలతర్వాత ప్రచురితమయేది. ఒక్కోసారి పొడి అక్షరాలతో ఇంకో సారి
పూర్తి పేరుతో ప్రశ్న అడిగినవారి పేర్లు ప్రచురితమయేవి.ఆరోజుల్లో
నెలకొకసారయినా తప్పక ఆమే పేరుతో ఓ ప్రశ్న--దానికి మాలతీ చందూరు గారి అమ్మూల్యమైన జవాబూ ప్రచురితమయేది.ఆమె ఎప్పుడూ తనకు సంబంధించిన ప్రశ్నలు అడిగినట్లనుపించేది కాదు.
తనచుట్టూ ఉన్నవారిని గురించిన సమస్యల పైనే ప్రశ్నలుండేవి.
ఇదంతా ఎందుకు చెప్పోచ్చానంటే కొన్ని అగ్ని పర్వతాలు అప్పటికే ఆమె
గుండేల్లో నివాసముంటూ అప్పుడప్పుడూ భయపెడుతూ వుండేవి.అయినా ఆమే మూర్తిమంతమయిన రూపంలో ఎక్కడా తన వ్యక్తిగతమైన బాధలను గూర్చిన విషాదం తొణికిసలాడేదికాదు.అంత నిబ్బరంగా ఉండగలగడం అందరికీ సాధ్యమవుతుందని నేననుకోను.ఆ స్థిత
ప్రజ్ఞత్వం కొందరికే పరిమితమేమోననిపించేది.మగపిల్లలిద్దరూ బాగా ఎక్కొచారు.తాము నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడిపోయారు.అది తన విశ్వాసాలకు అతీతమైన వాళ్ళధోరణిని ఆమె ఎప్పుడూ అడ్డుపడిన దాఖలాకనబడలేదు.ఆడపిల్లలల్లో పెద్దవాళ్ళిద్దరికీ యోగ్యమైన ఉద్యోగాలు చేస్తున్న వారికే ఇచ్చి చేసారు.అలా రెండు దశాబ్దాలుతిరిగేసరికి రెండో అమ్మయి  స్వర్గస్తురాలయింది.అలాకొన్నాళ్ళకుని అయిదో అమ్మాయి వర్ణాంతర వివాహంచేసుకుని దూరంగా వెళ్ళిపోయింది.ఒకమ్మాయి పూర్తిగా ఈప్రపంచంతో సంబంధ బాధవ్యాలు లేనట్తుగా తన మనోవైకల్య ప్రపంచంలో తాను ఉంటుండేది. ఒక్కోసారి యేం బాధ కలిగిదోఆ పిచ్చితల్లి అఘాయిత్యాలు చేసుకునేది.[కిరసనాయిలు పోసుకుని అంటించుకోబోయింది.ఇలా జీవితం ఒడుదుడుకుల మార్గంలోనే నడుస్తున్నరోజుల్లోనే పెద్దమ్మాయి భర్త అకాలమరణానికి గురయాడు.అప్పట్లో అంత నింపాదిగా వున్న మనిషి ఇప్పుడు భర్తృవిహీనకూడా అయి మగ పిల్లలదగ్గర తన శేషజీవితాన్ని వెళ్ళదీస్తూ వుంది.ఒక్క సారి వీలయితే ఆమెను కలుసుకును నాల్కో ఇన్ని ఆటుపోటులు ఎదురుకో గలిగిన ధైర్యాన్ని పరోక్షంగా అందించిన ఆమె వ్యక్తిత్వానికి పాదాభివందనం చేయగలిగితే ఎందరో మాతృమూర్తులకు ఆదర్శంగా నిలువగలిగినందుకు కృతజ్ఞతాపూర్వకంగా మనమేమివ్వగలం రెండు అశ్రువులను ఆమె పాదాలమీద అసంకల్పితంగా రాల్చగలగడం తప్ప.
ఇల్లాంటి ఎందరో మాతౄమూర్తులున్నారు.ఈభూదేవంత సజనంతో తమ జీవితాలను వెళ్ళదీస్తూ .వారందరినీ ఈ వదన గ్రంధం ద్వారా స్మరించుకో గలగడమే మనకు పుణ్యమని గుర్తెరగాలి.
==========================================================

Monday, May 4, 2015

జాతకాలమీదా జాతక కధలమీదా నమ్మకం లేనివాళ్ళకు[ముఖ్యంగా పెళ్ళిళ్ళ విషయానికొచ్చినప్పుడు] ఒక యదార్ధ సంగ్ఫ్హటన విన్నతరువాత ఇప్పుడు ఎక్కువ వివాహాలు దాంపత్యాలు దయనీయంగా విడాకుల వేటలో ఎందుకు పడుతున్నాయో
విజ్ఞులు ఆలోచించదగిన విషయం. ఒక లాయర్ గారు,మనీ మీదకన్నా మనుషులమీద ప్రేమతో వృత్తిని ధర్మ మార్గంలో
నిర్వహిస్తున్నారు. పెద్ద కొడుకూ తండ్రిగారికి తోడుగా ఉంటూ సహకరిస్తున్నారు.చిన్నకొడుకు ఓ స్కూటర్ కంపెనీలో జూనియర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. పెళ్ళిళ్ళకోసం సంబంధాలు చూస్తున్న రోజుల్లో ఒక సంబంధం వచ్చింది.అమ్మాయికి కుజ దోషం ఉండనీ ఆసంబంధం వద్దనీ వదిలేసారు. ఒక సంవర్త్సతం తర్వాత ఇంకోవ్యక్తి ద్వారా ఆ సంబంధం ఖాయమయింది.ఇంకో మిడతం భొత్లు గారు ఆ కన్య జాతకాన్ని తిరగరాసి మళ్ళీ లాయర్గారికి అంపారు.
===========

Sunday, May 3, 2015

పిల్లలూ దేవుడూ చల్లనివారేనని మనమనుకుంటున్నా కొందరు మనుషుల్లో దేవుడున్నాడనెది .కొన్ని యదార్ధ సంఘటనల ద్వారా నిరూపితమైనప్పుదు వాటిని కొట్టిపారేయలేం. ముఖ్యంగా ఒక వ్యక్తి జీవితంలోమలుపుత్రిప్పే సంఘటన జరిగి తలలు బద్దలు గొట్టుకునే సమయంలో ముక్కూ మొహం తెలియని వ్యక్తి ఒక్క మాట సాయంతో ఆసంఘటనకు విరుగుడుమంత్రం వేసి అమృతోపమంగా తీర్చి దిద్దగలిగినప్పుడు ఆవ్యక్తి దేవుడుతో సమనమనో ఒక ఆకు ఎక్కువెననో మనం అనుకుంటే తప్పేమీ లెదని నా అభిప్రాయం. ఈ సంఘటనను చదివాక మీరేమంతారో చూద్దాం. అది 1961-62 విద్యా సంవత్సరం. ఆయేడే యెస్సెల్సీ విద్యార్ధులకు హాల్ టికట్ విధానం మొదలయింది.ఆ హాల్ టికట్ స్కూల్నుంచి తీసుకున్న విద్యార్ధి అతిజాగ్రత పాటించాలని భావించి అది ప్యాంట్జెబులొ హాల్ టికట్ పెట్టి మర్చిపోతే-- అదే జరిగింది.ఎవరివిషయంలోనో కాదు,నా విషయంలోనే.ఇక మా నాన్న హడావిడి అంతా ఇంతాగాదు ఇల్లంతా తూర్పారబట్తాడు. మెట్టు మీద వరి బస్తాలన్నీ దింపించి మరీ చూశా డు[ఎందుకంటే మన ఆటస్థలం అదేగనుక. ఇక అటక నంతటినీ జల్లించాఇక పోయిందని తైసాక ఒక్క మాటా పల్లెత్తు గా నన్ను అనకుండా వాడిమొహం వాడికెం తెలుస్తుండి అని సమ్రర్ధించగలగడం ఆయన ఆదరాభిమానాలకు నిదర్శనం. ఇక యేం చెయాలి.HM గారు గద్దల జాకబ్ గారు. వాళ్లమ్మాయి శాంతకుమారి[అనిగుర్తు] నా సహాధ్యాయి.ఇద్దరూ తెలిసిన వెంనే బయలుదేరి ఒచ్చారు.ఆ అమ్మాయి మాత్రం కన్నేఎళ్ల పర్యంతం అయింది. ఒక కులం కాదు ఒకే మతామూ కాదు.ఎందుకీ వల్లమాలిన అభిమానం.అప్పకింకా పిచ్చి సినిమాలూ ,వెర్రి సీరియల్సూ ఏమీ మనుషులనూ మనసులనూ కలుషితం చేయనిరోజులు. ఒక్క దీయీవూ గారివల్లనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇదీ సమాచారం.ఎలా?అప్పట్లో దీయీవో గారిని కలవడం అంత తెలికయిన విషయమూ గాదు.మా బావగారు తాడికొంద స్కూల్లో సైన్సు టీచర్. ఆయనకు తెలిసిన ఆచార్యులు[పూర్తి పేరు ఎంత తన్నుకున్నా ఇప్పటికిప్పుడు గుర్తు రావడంలెదు.] గెజటెద్ ఇన్స్పెచ్టర్ ఆఫ్ స్కూల్సు. ఆయన్ను కలిసాం. నేను యెమీ ఇప్పటికిప్పుడు చెప్పలెను. డీయీవో గారితో మాటాడి చెప్తానన్నారు.మల్లీ ఉత్కంఠే .నాకు యేదో తెలియని ద్ఘైర్యం. పరీక్ష రాయగలిగితే నా సత్త నిరూపించగలనని మొండి ధైర్యం.ఆయన నన్నొక్కడినే గదిలోకి పిలిచి నాలుగయిడు ప్రశ్నలడిగారు. సిలబస్ లోనె ననుకొండి. తర్వాత దూప్లికేట్ హాల్తిక్కట్ ఇవ్వడమె గాకుండా ఆ స్కూల్ సెంటర్ సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి మరీ చెప్పఘలగడం వారి సుహృద్భావం, సౌజన్య శీలం. పరీక్షలు బాగానే రాసాను. మార్కులెన్నొస్తాయని నాన్న అడిగితే మొదటి తరగతికి తగ్గకుండా వస్తాయని చెప్పాను. ఆచార్యులు గారు చెప్పారురా నీ స్కూల్ first స్తావని చూద్దాం. ఆజనేయ దయా మన ప్రాప్తం.అన్నారు. పరీక్షలయాక పూర్తికాలం ఆటలకో పంచాయతీ లిబ్రరీలోనూ ప్రయివెట్ దాంట్లోనొ పుస్తకాలు నమలడం. ఆరోకు పీర్ల సావిడి ముందు ఖాలీ స్థలంల్లో బచాలాట [ఓకులాట అనికూడా అనే వారు] ఆడుతున్నాం.భాస్కర రెడ్ది సాయంత్రం ఆరింటికి రైల్ దిగి ఒవ్చ్చి ఒఋఏయ్ అబాయిల్యూ మీరెసుల్ట్స్ ఒచాయిరా రండి మీ నంసర్లు చెప్పండి అంటీ చెప్పాం. ఆ క్షణంలో గుండె దడ దడా కొకొట్టి కోవడం ఓ కొసమెరుపు.ప్యాసయ్యాను ఒకరొ ఇద్దరో తప్ప అందరూ ప్యాసయ్యాం.పదిరొజుల తర్వాత మార్కుల లిస్టు. అందరూ ఊహించిన దానికన్నా భిఉన్నంగా క్లాసు first ఒచ్చింది. ఇక కంటనిండా కనీళ్లు. ఆంజనేయులు స్వామికీ, దేవుడులాంటి ఆచార్యులు వారికీ మనసులో నమస్కారాలు పె కుని ఆచార్యులు గారిని పండ్లు కొన్ని ఇచ్చాం ససే మిరా ఒద్దన్నారు.బలవంత పెడితె తీసుకున్నారు.వుడూ చల్లనివారేనని మనమనుకుంటున్నా కొందరు మనుషుల్లో దెవుడున్నాడనెది కొన్ని యదార్ధ సంఘటనల ద్వారా నిరూపితమైనప్పుదు వాటిని కొట్తిపాఋఏయలేం. ముఖ్యంగా ఒక వ్యక్తి జీవితంలోమలుపుత్రిప్పే సంఘటన జరిగి తvలలు బద్దలు గొత్తుకునే సమయంలో ముక్కూ మొహం తెలియని వ్యక్తి ఒక్క మాటతో ఆసంఘటనకు విరుగుడుమంత్రం వేసి అమృతోపమంగా తీర్చి దిద్దగలిగినప్పుడు ఆవ్యక్తి దేవుడుతో సమనమనో ఒక ఆకు ఎక్కువెననో మనం అనుకుంటే తప్పేమీ లెదని నా అభిప్రాయం. ఈ సంఘటనను చదివాక మీరేమంతారో చూద్దాం. అది 1961-62 విద్యా సంవత్సరం. ఆయేడే యెస్సెల్సీ విద్యార్ధులకు హాల్ టికెట్ సంస్క్ర్తి మొదలయింది.ఆ హల్తిక్కెట్ ను స్కూల్నుంచి తీసుకున్న విద్యార్ధి అతిజాగ్రత పాటించాలని భావించి అది ప్యాంత్ జెబులొ పెట్తి మర్చిపోతే-- అదే జరిగింది.ఎవరివిషయంలోనో కాదు,నా విషయంలోనే.ఇక మా నాన్న హడవిడి అంతా ఇంతాగాదూ. ఇల్లంతా తూర్పారబట్తాడు. మెట్తు మీద వరి బస్తాలన్నీ దింపించి మరీ చూశాదు[ఎందుకంటే మన ఆటస్థలం అదేగనుక. ఇక అటక నంతటినీ జల్లించాౠ.ఇక పోయిందని తైసాక ఒక్క మాటా పల్లెత్తు గా నన్ను అనకుండా వాడిమొహం వాడికెం తెలుస్తుండి అని సమ్రర్ధించగలగడం ఆయన ఆదరాభిమానాలకు నిదర్శనం. ఇక యేం చెయాలి. గారు గద్దల జాకబ్[జోసF--] గారు. వాళ్లమ్మాయి శాంతకుమారి[అనిగుర్తు] నా సహాధ్యాయి.ఇద్దరూ తెలిసిన వెంతనే బయలుదేరి ఒచ్చారు.ఆ అమ్మయి మాత్రం కన్నేఎళ్ల పర్యంతం అయింది. ఒక కులం కాదు ఒకే మతామూ కాదు.ఎందుకీ వల్లమాలిన అభిమానం.అప్పతికింకా పిచ్చి సినిమాలూ ,వెర్రి సీరియల్సూ ఏమీ మనుషులనూ మనసులనూ కలుషితం చేయనిరోజులు. ఒక్క దీయీవూ గారివల్లనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇదీ సమాచారం.ఎలా?అప్పట్లో దీయీవో గారిని కలవడం అంత తెలికయిన విషయమూ గాదు.మా బావగారు తాడికొంద స్కూల్లో సైన్సు టీచర్. ఆయనకు తెలిసిన ఆచార్యులు[పూర్తి పేరు ఎంత తన్నుకున్నా ఇప్పటికిప్పుడు గుర్తు రావడంలెదు.] గెజటెద్ ఇన్స్పెచ్టర్ ఆఫ్ స్కూల్సు. ఆయన్ను కలిసాం. నేను యెమీ ఇప్పటికిప్పుడు చెప్పలెను. డీయీవో గారితో మాటాడి చెప్తానన్నారు.మల్లీ ఉత్కంఠే .నాకు యేదో తెలియని ద్ఘైర్యం. పరీక్ష రాయగలిగితే నా సత్త నిరూపించగలనని మొండి ధైర్యం.ఆయన నన్నొక్కడినే గదిలోకి పిలిచి నాలుగయిడు ప్రశ్నలడిగారు. సిలబస్ లోనె ననుకొండి. తర్వాత దూప్లికేట్ హాల్తిక్కట్ ఇవ్వడమె గాకుండా ఆ స్కూల్ సెంటర్ సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి మరీ చెప్పఘలగడం వారి సుహృద్భావం, సౌజన్య శీలం. పరీక్షలు బాగానే రాసాను. మార్కులెన్నొస్తాయని నాన్న అడిగితే మొదటి తరగతికి తగ్గకుండా వస్తాయని చెప్పాను. ఆచార్యులు గారు చెప్పారురా నీ ఉ స్కూల్ ఫర్స్ట్వొస్తావని చూద్దాం. ఆజనేయ దయా మన ప్రాప్తం.అన్నారు. పరీక్షలయాక పూర్తికాలం ఆటలకో పంచాయతీ లిబ్రరీలోనూ ప్రయివెట్ దాంట్లోనొ పుస్తకాలు నమలడం. ఆరోకు పీర్ల సావిడి ముందు ఖాలీ స్థలంల్లో బచాలాట [ఓకులాట అనికూడా అనే వారు] ఆడుతున్నాం.భాస్కర రెడ్ది సాయంత్రం ఆరింటికి రైల్ దిగి ఒవ్చ్చి ఒఋఏయ్ అబాయిల్యూ మీరెసుల్ట్స్ ఒచాయిరా రండి మీ నంసర్లు చెప్పండి అంటీ చెప్పాం. ఆఖణమో గుండె దడ దడా కొట్తుకోవడం ఓ కొసమెరుపు.ప్యాయ్యాను ఒకరొ ఇద్దరో తప్ప అందరూ ప్యాసయ్యాం.పదిరొజుల తర్వాత మార్కుల లిస్టు. అందరూ ఊహించిన దానికన్నా భిఉన్నంగా క్లాసు ఫర్స్టీ ఒచ్చింది. ఇక కంతినిండా కనీళ్లు. ఆంజనేయులు స్వామికీ దేవుడులాంటి ఆచార్యులు వారికీ మనసులో నమస్కారాలు పెత్తుకుని ఆచార్యులు గారిని పండ్లు కొన్ని ఇచ్చాం ససే మిరా ఒద్దన్నారు.బలవంత పెడితె తీసుకున్నారు.వుడూ చల్లనివారేనని మనమనుకుంటున్నా కొందరు మనుషుల్లో దెవుడున్నాడనెది కొన్ని యదార్ధ సంఘటనల ద్వారా నిరూపితమైనప్పుదు వాటిని కొట్తిపాఋఏయలేం. ముఖ్యంగా ఒక వ్యక్తి జీవితంలోమలుపుత్రిప్పే సంఘటన జరిగి తలలు బద్దలు గొత్తుకునే సమయంలో ముక్కూ మొహం తెలియని వ్యక్తి ఒక్క మాటతో ఆసంఘటనకు విరుగుడుమంత్రం వేసి అమృతోపమంగా తీర్చి దిద్దగలిగినప్పుడు ఆవ్యక్తి దేవుడుతో సమనమనో ఒక ఆకు ఎక్కువెననో మనం అనుకుంటే తప్పేమీ లెదని నా అభిప్రాయం. ఈ సంఘటనను చదివాక మీరేమంతారో చూద్దాం. అది 1961-62 విద్యా సంవత్సరం. ఆయేడే యెస్సెల్సీ విద్యార్ధులకు హాల్ టికెట్ సంస్క్ర్తి మొదలయింది.ఆ హల్తిక్కెట్ ను స్కూల్నుంచి తీసుకున్న విద్యార్ధి అతిజాగ్రత పాటించాలని భావించి అది ప్యాంత్ జెబులొ పెట్తి మర్చిపోతే-- అదే జరిగింది.ఎవరివిషయంలోనో కాదు,నా విషయంలోనే.ఇక మా నాన్న హడవిడి అంతా ఇంతాగాదూ. ఇల్లంతా తూర్పారబట్తాడు. మెట్తు మీద వరి బస్తాలన్నీ దింపించి మరీ చూశాదు[ఎందుకంటే మన ఆటస్థలం అదేగనుక. ఇక అటక నంతటినీ జల్లించాౠ.ఇక పోయిందని తైసాక ఒక్క మాటా పల్లెత్తు గా నన్ను అనకుండా వాడిమొహం వాడికెం తెలుస్తుండి అని సమ్రర్ధించగలగడం ఆయన ఆదరాభిమానాలకు నిదర్శనం. ఇక యేం చెయాలి. గారు గద్దల జాకబ్[జోసF--] గారు. వాళ్లమ్మాయి శాంతకుమారి[అనిగుర్తు] నా సహాధ్యాయి.ఇద్దరూ తెలిసిన వెంతనే బయలుదేరి ఒచ్చారు.ఆ అమ్మయి మాత్రం కన్నేఎళ్ల పర్యంతం అయింది. ఒక కులం కాదు ఒకే మతామూ కాదు.ఎందుకీ వల్లమాలిన అభిమానం.అప్పతికింకా పిచ్చి సినిమాలూ ,వెర్రి సీరియల్సూ ఏమీ మనుషులనూ మనసులనూ కలుషితం చేయనిరోజులు. ఒక్క దీయీవూ గారివల్లనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇదీ సమాచారం.ఎలా?అప్పట్లో దీయీవో గారిని కలవడం అంత తెలికయిన విషయమూ గాదు.మా బావగారు తాడికొంద స్కూల్లో సైన్సు టీచర్. ఆయనకు తెలిసిన ఆచార్యులు[పూర్తి పేరు ఎంత తన్నుకున్నా ఇప్పటికిప్పుడు గుర్తు రావడంలెదు.] గెజటెద్ ఇన్స్పెచ్టర్ ఆఫ్ స్కూల్సు. ఆయన్ను కలిసాం. నేను యెమీ ఇప్పటికిప్పుడు చెప్పలెను. డీయీవో గారితో మాటాడి చెప్తానన్నారు.మల్లీ ఉత్కంఠే .నాకు యేదో తెలియని ద్ఘైర్యం. పరీక్ష రాయగలిగితే నా సత్త నిరూపించగలనని మొండి ధైర్యం.ఆయన నన్నొక్కడినే గదిలోకి పిలిచి నాలుగయిడు ప్రశ్నలడిగారు. సిలబస్ లోనె ననుకొండి. తర్వాత దూప్లికేట్ హాల్తిక్కట్ ఇవ్వడమె గాకుండా ఆ స్కూల్ సెంటర్ సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి మరీ చెప్పఘలగడం వారి సుహృద్భావం, సౌజన్య శీలం. పరీక్షలు బాగానే రాసాను. మార్కులెన్నొస్తాయని నాన్న అడిగితే మొదటి తరగతికి తగ్గకుండా వస్తాయని చెప్పాను. ఆచార్యులు గారు చెప్పారురా నీ ఉ స్కూల్ ఫర్స్ట్వొస్తావని చూద్దాం. ఆజనేయ దయా మన ప్రాప్తం.అన్నారు. పరీక్షలయాక పూర్తికాలం ఆటలకో పంచాయతీ లిబ్రరీలోనూ ప్రయివెట్ దాంట్లోనొ పుస్తకాలు నమలడం. ఆరోకు పీర్ల సావిడి ముందు ఖాలీ స్థలంల్లో బచాలాట [ఓకులాట అనికూడా అనే వారు] ఆడుతున్నాం.భాస్కర రెడ్ది సాయంత్రం ఆరింటికి రైల్ దిగి ఒవ్చ్చి ఒఋఏయ్ అబాయిల్యూ మీరెసుల్ట్స్ ఒచాయిరా రండి మీ నంసర్లు చెప్పండి అంటీ చెప్పాం. ఆఖణమో గుండె దడ దడా కొట్తుకోవడం ఓ కొసమెరుపు.ప్యాయ్యాను ఒకరొ ఇద్దరో తప్ప అందరూ ప్యాసయ్యాం.పదిరొజుల తర్వాత మార్కుల లిస్టు. అందరూ ఊహించిన దానికన్నా భిఉన్నంగా క్లాసు ఫర్స్టీ ఒచ్చింది. ఇక కంతినిండా కనీళ్లు. ఆంజనేయులు స్వామికీ దేవుడులాంటి ఆచార్యులు వారికీ మనసులో నమస్కారాలు పెత్తుకుని ఆచార్యులు గారిని పండ్లు కొన్ని ఇచ్చాం ససే మిరా ఒద్దన్నారు.బలవంత పెడితె తీసుకున్నారు.